Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్రైతులకు గుడ్ న్యూస్..

రైతులకు గుడ్ న్యూస్..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments