Sunday, May 25, 2025
Homeలేటెస్ట్ న్యూస్త్రివేణి సంగమoలో కొట్టుకుపోయిన భక్తులు

త్రివేణి సంగమoలో కొట్టుకుపోయిన భక్తులు

త్రివేణి సంగమoలో కొట్టుకుపోయిన భక్తులు..

 కాపాడిన గంగ పుత్రులు

బాధితులు వరంగల్ జిల్లా వాసులు 

స్పాట్ వాయిస్, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కళేశ్వరం లోని త్రివేణి సంగమ గోదావరిలో వరంగల్ కు చెందిన నలుగురు భక్తులు ఆదివారం పుణ్యస్నానాలకు వచ్చి స్నానం చేస్తుండగా ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి ప్రవాహానికి కొట్టుకుపోయారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన పానేం రాజు, గోర శ్రీకాంత్, గోర దేవయ్య, ఊట్ల రమేష్ అనే గంగపుత్రులు వెంటనే నీటిలోకి దూకి వారిని రక్షించారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో వారి బంధుమిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. గంగపుత్రులను స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments