Sunday, May 25, 2025
Homeక్రైమ్గడ్డికి నిప్పు పెట్టబోయి.. రైతు సజీవదహనం

గడ్డికి నిప్పు పెట్టబోయి.. రైతు సజీవదహనం

జనగామ జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గడ్డికి నిప్పుపెడుతుండగా.. ప్రమాదశాత్తు అంటుకొని వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘోర ఘటన జిల్లాలోని రఘునాథపల్లి మండలం రామన్నగూడెంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మామిడి యాదగిరి (70) తన వ్యవసాయ బావి వద్ద గడ్డికి నిప్పంటించాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అక్కడికక్కడే రైతు మృతి చెందాడు. రైతు సజీవ దహనంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments