Friday, September 27, 2024
Homeలేటెస్ట్ న్యూస్మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడి..

మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడి..

మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ దాడి..

ఏకకాలంలో 16 చోట్ల సోదాలు

స్పాట్ వాయిస్ , బ్యూరో : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులుశుక్రవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సీఆర్పీఎఫ్‌ పోలీసుల భద్రత నడుమ హైదరాబాద్‌లోని మంత్రి పొంగులేటి ఇంటితోపాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నాయి. కాగా, గతేడాది నవంబర్‌లో పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. నవంబర్‌ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో రాఘవా ప్రైడ్‌లోనూ సోదాలు నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments