Friday, September 27, 2024
Homeలేటెస్ట్ న్యూస్రేపే ఎంసెట్ ఫలితాలు..

రేపే ఎంసెట్ ఫలితాలు..

విడుదల చేయనున్న మంత్రి సబిత
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: టీఎస్‌ ఎంసెట్‌ ఫలి‌తాలు శుక్రవారం విడు‌ద‌ల కా‌ను‌న్నాయి. ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన అనంత‌రం ఉద‌యం 11:45 గంట‌ల‌కు ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఎంసెట్ ఫ‌లితాల కోసం www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ ప‌ర‌క్షీల‌ను జూలై 18, 19, 20 తేదీల్లో రెండు విడుత‌ల్లో నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ విభాగాల‌కు జూలై 30, 31 తేదీల్లో ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments