Tuesday, May 20, 2025
Homeతెలంగాణఆఫర్ ను వాడేసారు..

ఆఫర్ ను వాడేసారు..

రూ.300 కోట్ల ఈ చలాన్ల చెల్లింపులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: పోలీసులిచ్చిన ఆఫర్ ను వాహనాదారులు భారీగానే వాడేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 12,00 కోట్ల ఈ-చలాన్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో 90 నుంచి 25 శాతం వరకు రిబేట్స్‌ ఇవ్వడంతో ఈ– లోక్‌ అదాలత్‌ ద్వారా మొత్తం రూ.250 కోట్ల వరకు వసూలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం రాత్రి వరకు రూ.300 కోట్లకు పైగానే విజయవంతమైనట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ఆఫర్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.92 కోట్ల వాహనదారులు సద్వినియోగం చేసుకున్నారు. బైక్ లపై పెండింగ్‌ ఉన్న చలాన్లలో 70 శాతానికి పైగా క్లియర్‌ అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments