Thursday, April 17, 2025
Homeజిల్లా వార్తలు14మందిపై కుక్కల దాడి..

14మందిపై కుక్కల దాడి..

14మందిపై కుక్కల దాడి..

ఉమ్మడి వరంగల్ లో వరుస ఘటనలు

స్పాట్ వాయిస్, మానుకోట: హన్మకొండ కాజీపేటలో వీధి కుక్కల దాడిలో పదేళ్ల బాలుడు చనిపోయిన ఘటన మరువకముందే.. మళ్ళీ కుక్కలు రెచ్చిపో యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం వెంకయ్య తండా, మేఘ్య తండాలలో 14 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన వారిలో కొందరు మహిళలు, కొందరు చిన్నపిల్లలు ఉన్నారు. కుక్క కాటుకు గురైన వారందరికి చికిత్స కోసం మరిపెడ పీహెచ్ సీ కి తరలించి చికిత్స అందిo చారు. ఇది ఇలా ఉంటే గుంజేడు ముసలమ్మ జాతర లో రెండు రోజుల క్రితం 12 మంది పై కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments