Friday, May 30, 2025
Homeజిల్లా వార్తలుఖానాపురం పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఈస్ట్ జోన్ డీసీపీ

ఖానాపురం పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఈస్ట్ జోన్ డీసీపీ

స్పాట్ వాయిస్, నర్సంపేట, (ఖానాపురం): ఖానాపురం పోలీస్ స్టేషన్ ను గురువారం ఈస్ట్ జోన్ డీసీపీ పుల్ల కర్ణాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం మండలంలోని మంగళవారిపేట గ్రామానికి చెందిన బైరి అబ్రహంకి చెందిన పొలాన్ని బైరి చంద్రశేఖర్, సునీల్,లలితమ్మ ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు డీసీపీ పొలం వద్దకు వెళ్లి విచారణ జరిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ తో పాటు నర్సంపేట ఏసీపీ సంపత్ రావు, సీఐ సూర్య ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments