Thursday, April 17, 2025
Homeక్రైమ్తల్లీకొడుకుల దారుణ హత్య

తల్లీకొడుకుల దారుణ హత్య

ఫ్లాష్.. ఫ్లాష్..

తల్లీకొడుకుల దారుణ హత్య

పట్టపగలు.. నడిరోడ్డుపై మర్డర్..

మహబూబాబాద్ జిల్లాలో ఘటన

స్పాట్ వాయిస్, మహబూబాబాద్(గూడూరు ): మహబూబాబాద్ జిల్లాలో మిట్ట మధ్యాహ్నం ఇద్దరు హత్యకు గురయ్యారు. గూడూరు మండల కేంద్రంలో బోల్లపల్లి గ్రామానికి చెందిన తల్లీ కొడుకులు అలకుంట్ల బొందమ్మ (50), అలకుంట్ల సమ్మయ్య(35)ను లను అదే గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రాడ్డుతో తలపై మోది అతి కిరాతకంగా ఇద్దరిని హత్య చేశారు. అయితే తమ కుటుంబసభ్యులపై మంత్రాలు చేస్తున్నారనే కక్షతోనే కుమారస్వామి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, నిందితుడిని స్థానిక పోలీసులు స్పా్ట్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments