Friday, September 20, 2024
Homeక్రైమ్భూపాలపల్లి జిల్లాలో దారుణం..

భూపాలపల్లి జిల్లాలో దారుణం..

భూపాలపల్లి జిల్లాలో దారుణం..

భార్య, కూతురిని నరికిన భర్త..

స్పాట్ వాయిస్, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో.. భార్యతో పాటు కూతురిని అతిదారుణoగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి గ్రామానికి చెందిన కలహాలతో ఎలకంటి.రమణాచారి తన భార్య ఎలకంటి రమ(38), కూతురు ఎలకంటి చందన(17) నుగొడ్డలి కిరాతకంగా నరికివేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. భార్య, బిడ్డను హత్య చేయడంతో స్థానికులు అతడిని చితకబాదారు.

హత్యకు గురైన చందన
హత్యకు గురైన చందన
ప్రాణాలతో బయటపడిన కొడుకు
హంతకుడు రమణచారి
RELATED ARTICLES

Most Popular

Recent Comments