Friday, September 20, 2024
Homeక్రైమ్ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల మృతి..

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల మృతి..

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల మృతి 

జయశంకర్ జిల్లాలో విషాదం

స్పాట్ వాయిస్, మొగుళ్లపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. మొగుళ్ల పల్లి మండలం కోరికిశాల మోడల్ స్కూలుకు చెందిన 7గురు విద్యార్థులు సోమవారం ఈతకు వెళ్లారు. వాగులోకి దిగగా ఇద్దరు విద్యార్థులు గల్లంతు అయ్యారు. ఫ్రెండ్స్ నీటిలో మునగడo తో భయంతో మిగిలిన 5గురు అక్కడి నుంచి వెళ్లి పోయారు. సాయంత్రం వారిని ప్రశ్నిoచగా అసలు విషయం చెప్పారు. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన కుడుసుల హర్షవర్ధన్, మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బండారి అఖిల్ గా గుర్తించారు. పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. విద్యార్థుల మృతితో మొగుళ్లపల్లి మండలంలో విషాదం అలుముకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments