Sunday, April 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు

ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు

శనివారం ఎన్నంటే..?
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం 28,808 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 496 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత మూడు రోజులుగా 4వందల పైనే కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బారినుంచి మరో 205 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,613 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్త కేసుల్లో గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం, కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments