Sunday, May 19, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ 8వ జాబితా విడుదల

కాంగ్రెస్ 8వ జాబితా విడుదల

కాంగ్రెస్ 8వ జాబితా విడుదల

మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్ కు ఛాన్స్ 

స్పాట్ వాయిస్ , బ్యూరో: కాంగ్రెస్ బుధవారం రాత్రి 14 మంది ఎంపీ అభ్యర్థులతో కూడిన 8వ జాబితా విడుదల చేసింది. ఈజాబితాలో తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్‌ అభ్యర్థిగా సుగుణ కుమారి, నిజామాబాద్‌ అభ్యర్థిగా టి.జీవన్‌రెడ్డి, మెదక్‌ అభ్యర్థిగా నీలం మధు, భువనగిరి అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇంకా నాలుగు స్థానాలైన వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్‌కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments