Saturday, May 31, 2025
Homeక్రైమ్హనుమకొండలో బస్సు బోల్తా..

హనుమకొండలో బస్సు బోల్తా..

హనుమకొండలో బస్సు బోల్తా..

15 మంది ప్రయాణికులకు గాయాలు..

స్పాట్ వాయిస్, క్రైమ్: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్లే లహరి బస్సుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments