Tuesday, September 17, 2024
Homeతెలంగాణటీఎస్ ఆర్టీసీ మళ్లీ బాదింది...

టీఎస్ ఆర్టీసీ మళ్లీ బాదింది…

పెరిగిన బస్సు చార్జీలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ప్రయాణికులపై టీఎస్‌ఆర్టీసీ మళ్లీ భారం వేసింది. డీజిల్‌ సెస్ పేరుతో చార్జీలను పెంచింది. 25 రోజుల్లో మూడుసార్లు మోతమోగించింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ.2 , ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రూ.5 పెంచారు. పెరిగిన బస్సు చార్జీల ధరలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని, డీజిల్ రేట్లు పెరగడంతోనే చార్జీలు పెంచినట్లు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments