Sunday, June 8, 2025
Homeక్రైమ్ములుగు జిల్లాలో లాయర్ దారుణ హత్య

ములుగు జిల్లాలో లాయర్ దారుణ హత్య

పాత కక్షలే కారణమా..?
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో మర్డర్ జరిగింది. జిల్లా కేంద్రానికి దాదాపు 11 కిలోమీట‌ర్ల దూరంలోని పందికుంట బస్టాప్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. మల్లారెడ్డి అనే న్యాయ‌వాదిని సోమ‌వారం రాత్రి 7 గంట‌ల ప్రాంతంలో దారుణంగా నరికి చంపేశారు. ఎర్ర మట్టి క్వారీ పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. స్విఫ్ట్ కార్ లో వచ్చిన ఐదుగురు దుండగులు మల్లారెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఆపి డ్రైవర్ ను చితకబాది కత్తులు గోడలతో మల్లారెడ్డిని నరికి చంపినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments