Tuesday, September 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్బిగ్ న్యూస్..

బిగ్ న్యూస్..

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తేదీ ఖారారైంది. ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు కొన‌సాగిన విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments