Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుశివాలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ

శివాలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ

హాజరైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని పసరగొండ గ్రామంలో కాకతీయుల కాలంనాటి పురాతన శివాలయం పునర్ నిర్మాణ భూమి పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. ఆలయ పునర్ నిర్మాణంలో గ్రామస్తులు అంత భాగస్వాములు కావాలని కోరారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, సర్పంచ్ సాంబయ్య, గూడెప్పాడ్ ఏఎంసీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments