స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్తో పాటు సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్రెడ్డి, మాలోత్ నెహ్రూనాయక్ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
Recent Comments