Friday, September 20, 2024
Homeక్రైమ్కూలీల ఆటోను ఢీకొన్న కారు

కూలీల ఆటోను ఢీకొన్న కారు

కూలీల ఆటోను డీకొన్న కారు..

పలువురికి గాయాలు..

ముగ్గురి పరిస్థితి విషమం..

పరకాల చలి వాగు వద్ద ఘటన 

స్పాట్ వాయిస్, పరకాల: హన్మకొండ జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పరకాల- భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కార్ డీ కొంది. పత్తి పాక నుంచి పోచంపల్లి గ్రామానికి మిర్చి ఎరడానికి కూలీలు వెళతుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియలిసి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments