Tuesday, April 22, 2025
Homeక్రైమ్నర్సంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

నర్సంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట మండలం ముతోజిపేట గ్రామ శివారులో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ ని తోట కుమారస్వామి అనే వ్యక్తి వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడే చనిపోయాడు. అతడి భార్య రమణి ని బీజేపీ నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి తన సొంత వాహనంలో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మేడపెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments