Tuesday, May 20, 2025
Homeక్రైమ్మిర్చి కూలీల ఆటో బోల్తా..

మిర్చి కూలీల ఆటో బోల్తా..

మిర్చి కూలీల ఆటో బోల్తా..

ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమo 

20 మందికి గాయాలు 

స్పాట్ వాయిస్, నర్సంపేట: చెన్నారావుపేట మండలం కోనాపురం శివారు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీ డి గడ్డతండా నుంచి ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా కూలీల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. క్షతగాత్రులను నర్సంపేట హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments