Wednesday, April 9, 2025
Homeక్రైమ్ఆటోను ఢీకొన్న కారు 

ఆటోను ఢీకొన్న కారు 

ఆటోను ఢీకొన్న కారు 

ముగ్గురు స్పాట్ డెడ్..

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు 

మానుకోట జిల్లాలో ఘోర ప్రమాదం..

స్పాట్ వాయిస్, తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం సమీపంలోని ఖమ్మం -వరంగల్ ప్రధాన రహదారి చారి తండా స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు నుంచి వస్తున్న కారు తొర్రూర్ వైపు నుంచి వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఆటో నుజ్జు నుజ్జు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులలో ముగ్గురు అక్కడికే మృతి చెందారు. ముగ్గురు తీవ్ర గాయాలు కావడం తో హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(మహబూబాద్ జిల్లా దంతాలపల్లి, తండ వద్ద కారు ఆటో ఢీకొని అక్కడికక్కడే నలుగురు మృతి తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బందు మల్లేష్ మృతి)

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments