Friday, September 20, 2024
Homeక్రైమ్బస్సును ఢీకొన్న లారీ 

బస్సును ఢీకొన్న లారీ 

బస్సును ఢీకొన్న లారీ 

ఇద్దరు స్పాట్ డెడ్ 

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం 

స్పాట్ వాయిస్, క్రైమ్: జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసి బస్సును లారీ ఢీకొంది. పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో జరిగిన ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు లారీని అడ్డుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments