Wednesday, April 9, 2025
Homeక్రైమ్భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం

భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం

గణపురం మండలం మైలారం వద్ద ఘటన
యువకుడి మృతి మరొకరి పరిస్థితి విషమం
స్పాట్ వాయిస్, గణపురం: భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.., గణపురం మండలం మైలారం గ్రామంలోని పెట్రోల్ పంపు సమీపంలో బుల్లెట్ బైక్- లారీ ఢీకొంది.రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సాయికిరణ్ (22), పవన్ కల్యాణ్ (21) బుద్దారంలోని బంధువుల గృహప్రవేశానికి వచ్చి వెళ్తుండగా.. లారీ ఢీకొంది. దీంతో సాయికిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్ కల్యాణ్ కు కాలు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇతడి పరిస్థితి సైతం విషమంగా ఉంది. 108లో ఎంజీఎం తరలిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments