Monday, May 20, 2024
Homeక్రైమ్టెన్త్ విద్యార్థుల ఆటో బోల్తా..

టెన్త్ విద్యార్థుల ఆటో బోల్తా..

10 మంది విద్యార్థినులకు స్వల్ప గాయాలు
స్పాట్ వాయిస్, చిట్యాల(టేకుమట్ల): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టెన్త్ విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. చిట్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థినులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు టాటా ఏసీ వాహనంలో బయలుదేరారు. మండల కేంద్రం వెలుగు స్కూల్ వద్ద ఉన్న లోయలో పడింది. స్వల్ప గాయాలతో బయటపడిన విద్యార్థినులను అంబులెన్స్ ద్వారా ప్రాథమిక చికిత్స అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments