Sunday, April 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీకి చిక్కిన జనగామ డీఎంహెచ్ వో 

ఏసీబీకి చిక్కిన జనగామ డీఎంహెచ్ వో 

ఏసీబీకి చిక్కిన జనగామ డీఎంహెచ్ వో 

రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు..

వెంట జూనియర్ అసిస్టెంట్ కూడా…

స్పాట్ వాయిస్, జనగామ : జనగామ డీఎంహెచ్ వో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు అడ్డంగా చిక్కారు. డీఎంహెచ్ వో ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ ఆజాద్ రూ.50వేలు లంచం తీసుకుంటున్నారని అందిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలోనే బుధవారం డీఎంహెచ్వో ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ ఆజాద్ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments