Sunday, June 8, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో

ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో

ఏసీబీ అధికారులకు చిక్కిన ఎంపీడీవో..
గ్రామ కార్యదర్శి వద్ద రూ. 1.40 లక్షల డిమాండ్..
డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న అధికారులు

స్పాట్ వాయిస్ , స్టేషన్ ఘన్ పూర్ : లంచం తీసుకుంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎంపీడీవో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఐనవోలు గ్రామ కార్యదర్శి రూ.1.40 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. హన్మకొండ లోని సుమంగళి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న ఎంపీడీవో దేశగాని కుమారస్వామి ఇంట్లో ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి సోదాలు చేశారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments