Monday, June 2, 2025
Homeలేటెస్ట్ న్యూస్ములుగు జిల్లాలో ఏసీబీ దాడులు...

ములుగు జిల్లాలో ఏసీబీ దాడులు…

ఫ్లాష్.. ఫ్లాష్..
రూ.10వేలు తీసుకుంటూ పట్టుబడిన సర్వేయర్
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో మళ్లీ ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం దాడులు చేశారు. తహస్దీలార్ కార్యాలయంలో సర్వేయర్ గా పని చేస్తున్న మహేందర్ రూ. 10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు సదురు సర్వేయర్ ను విచారిస్తున్నారు. భూమి కొలత కోసం ఎర్రబెల్లి మనోహర్ అనే రైతు వద్ద 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments