Wednesday, April 9, 2025
Homeజిల్లా వార్తలుప్రజా సేవలో తండ్రికి తగ్గ తనయుడు

ప్రజా సేవలో తండ్రికి తగ్గ తనయుడు

మోరంచపల్లిలో రెండో రోజు కొనసాగిన ‘సిరికొండ’ సేవలు
స్పాట్ వాయిస్, గణపురం: తెలంగాణ తొలి శాసన సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆదేశాల మేరకు వరుసగా రెండో రోజు సహాయక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్ మోరంచపల్లి గ్రామంలోని గడప గడపకు స్వయంగా తిరిగి బాధితులకు భరోసానిచ్చారు. మేమున్నామంటూ ధైర్యం కల్పిస్తూ, నిత్యావసర సరుకులు, అవసరమైన వారికి ఇంటి పైకప్పు టార్పాలిన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పైడిపల్లి రమేష్, వంగాల నారాయణ రెడ్డి, చల్లురి సమ్మన్న, తాటి వెంకన్న, రాజిరెడ్డి, శ్రీరాములు, బండారి రవి, రత్నం రవి, యువజన నాయకులు, సిరికొండ అభిమాన యువత సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments