Saturday, September 21, 2024
Homeజాతీయంఏపీలో కరోనా కలకలం..

ఏపీలో కరోనా కలకలం..

ఏపీలో కరోనా కలకలం..
40 మంది విద్యార్థుల్లో లక్షణాలు

స్పాట్ వాయిస్‌, డెస్క్: ఏపీలో కరోనా కలకలం సృష్టించింది. కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులు కొవిడ్ బారిన పడినట్లు గుర్తించారు. అధికారులు వెంటనే వారని ఐసొలేషన్‌లో తరలించారు. ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు.
ఈ నెల 18 ఎన్‌సీసీ క్యాంప్ మొదలైంది. క్షణాలున్న 40 మంది విద్యార్థులకు కరోనా టెస్ట్ ఫలితాల తర్వాత క్యాంప్‌ కొనసాగింపుపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments