Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

స్పాట్ వాయిస్ మహాదేవపూర్: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి సుధా దంపతులు స్వామిని దర్శించుకున్నారు వారికి ముందుగా ఆలయ అర్చకులు రాజ గోపురం వద్ద నుంచి పూర్ణకుంభ స్వాగతం పలికి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకం చేయించారు. అనంతరం శుభానంద దేవి ఆలయంలో దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు తో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్జి ప్రతిభా రామచంద్ర రావు జుడిషియల్ సివిల్ జడ్జి మంథిని జడ్జి శ్రీధర్ మరియు కాటారం డీఎస్.పీ బోనాల కిషన్ మహాదేవపూర్ సీఐ కిరణ్ మహాదేవపూర్ తహశీల్దార్ శ్రీనివాస్ కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments