Wednesday, April 9, 2025
Homeజిల్లా వార్తలురేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

స్పాట్ వాయిస్ నర్సంపేట (ఖానాపూర్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖానాపూర్ మండలంలోని ధర్మరావు పేట గ్రామానికి చెందిన పుణ్యపు నేను సునీత ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా నిల్వ చేసినట్లయితే వారి పైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments