Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుఖమ్మం- వరంగల్ హైవే దిగ్బంధిస్తాం..

ఖమ్మం- వరంగల్ హైవే దిగ్బంధిస్తాం..

సీఐ, ఎస్సైని సస్పెండ్ చేయాలి
పెరుమాండ్ల గూడెంలో బీజేపీ లీగల్ టీం
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: ల్యాండ్ పూలింగ్ ఘటనలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రైతులను బీజేపీ లీగల్ టీం పెరుమాళ్లగూడెం సందర్శించింది. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ మంత్రి విజయ రామారావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… వరంగల్ సీపీ ఆఫీస్ లో శుక్రవారం పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రైతులతో కలిసి ఫిర్యాదు చేశారు. సీపీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, శనివారం అర్ధరాత్రి వరకు చర్యలు తీసుకోని పక్షంలో ఆదివారం వరంగల్ ఖమ్మం హైవే దిగ్బంధం చేస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments