Friday, September 20, 2024
Homeక్రైమ్రాళ్లతో కొట్టి చంపారు...

రాళ్లతో కొట్టి చంపారు…

యువకుడి దారుణ హత్య..
స్పాట్ వాయిస్, రెడ్డి కాలనీ: హన్మకొండ రెడ్డి కాలనీ లో శనివారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుడిబండల్ ప్రాంతానికి చెందిన మీర్జా అహ్మద్ బేగ్ అనే ఆటో డ్రైవర్ ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల తో కొట్టి చంపినట్టు తెలుస్తోంది. హత్య కు గల కారణాలు తెలియాల్సిన ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments