Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుకల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

వైభవంగా సీతారాముల కల్యాణం

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: మండల వ్యాప్తంగా ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని రామాలయంలో అర్చకులు గోపాల చారి, వెంకటరమణ, రమణాచారి, శ్రావణ్ ఆధ్వర్యంలో కనుల పండువగా సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట మున్సిపాలిటి తరఫున , కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలే రేందర్ రెడ్డి , కౌన్సిలర్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వీరితో పాటు బిజెపి రూరల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments