Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలురాములోరి కళ్యాణంలో తోపులాట

రాములోరి కళ్యాణంలో తోపులాట

రాములోరి కళ్యాణంలో తోపులట

నిలువరించని ఆలయ అధికారులు, పోలీసులు

స్పాట్ వాయిస్ మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని  సీతారామేంద్ర స్వామి వారి ఆలయం లో జరిగిన రాములోరి కళ్యాణం లో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తోపులట జరిగింది. భక్తులు ఎవరికీ వారుగా కళ్యాణ మండపం వద్దకు వెళ్లగా భక్తులు ఒక్కరి పై ఒక్కరు పడి తోసుకున్నారు కళ్యాణ దాతలు మండపం ముందు కూర్చున్నది కూడా చూడకుండా వారి పై నుంచి వెళ్లారు. ఇంత జరుగుతున్న కూడా ఆలయ అధికారులు, పోలీస్ లు నిలువరించే ప్రయత్నం చేయలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments