Friday, September 20, 2024
Homeక్రైమ్కార్లాయి అడవిలో మర్డర్..!

కార్లాయి అడవిలో మర్డర్..!

స్పాట్ వాయిస్, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి అటవీ ప్రాంతంలో మృతదేహం కలకలం రేపింది. అయితే మర్డర్ అని భావిస్తున్నారు. మృతుడు కార్లాయి గ్రామానికి చెందిన మల్లయ్యగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం అతడిని గుర్తు తెలియని వ్యక్తులు నరికిచంపినట్లు తెలుస్తోంది. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడ ఎస్సై నగేశ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments