డీసీఎం- బైకు ఢీ
యువకుడు దుర్మరణం
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ సూర్యపేట రహదారి లోని లింగాల గణపురం మండలం వనపర్తి గ్రామ సమీపంలో డీసీఎం వాహనం ఢీకొని బైక్ పై వెళుతున్న యువకుడు దుర్మరణం చెందాడు ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ముదుగులోజు విజయ్ (30)గా గుర్తించారు.
Recent Comments