Tuesday, April 22, 2025
Homeక్రైమ్కొడుకును చంపిన తండ్రి 

కొడుకును చంపిన తండ్రి 

కొడుకును చంపిన తండ్రి 

జయశంకర్ జిల్లాలో దారుణం

స్పాట్ వాయిస్, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రేగొండ మండలం రేపాక పల్లి లో తండ్రి కొడుకును దారుణం గా హత్య చేసాడు. తండ్రి మొండయ్య రోకలితో కొట్టి కొడుకు కాసం ఓదెలును (38) దారుణ హత్య చేసాడు. ఈ దారుణ ఘటన మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments