Saturday, April 19, 2025
Homeక్రైమ్రఘునాథపల్లి లో రోడ్డు ప్రమాదం..

రఘునాథపల్లి లో రోడ్డు ప్రమాదం..

రఘునాథపల్లి లో రోడ్డు ప్రమాదం..

ఒకరు మృతి..

స్పాట్ వాయిస్ , రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదoలో ఒకరు మృతి చెందారు. వివరాల్లో వెలితే.. మండలoలోని బానాజీ పేట- కల్వలపల్లి గ్రామాల మధ్య బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని డీ కొంది. ఈ ప్రమాదం లో బానాజీ పేట గ్రామానికి చెందిన రచ్చ శ్రీహరి (55) మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు, భార్య ఉంది. మృత దేహాన్ని పోస్ట్మార్టo నిమిత్తo జనగామ ఆస్పత్రికి తరలించారు.

రచ్చ శ్రీహరి మృతితో బానాజీ పేట గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి… మృతుని జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రఘునాథ పల్లి పోలీసులు తెలిపారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments