Friday, September 27, 2024
Homeక్రైమ్మంత్రాల నెపంతో వ్యక్తి హత్య

మంత్రాల నెపంతో వ్యక్తి హత్య

మంత్రాల నెపంతో వ్యక్తి హత్య

స్పాట్ వాయిస్,మానుకోట: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో మల్లం యాకయ్య అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి రాజు అనే యువకుడు దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే రాజును తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు తెలియాలిసి ఉంది..

RELATED ARTICLES

Most Popular

Recent Comments