Thursday, September 19, 2024
Homeక్రైమ్రైలు కింద పడి టెన్త్ విద్యార్థి ఆత్మహత్య..

రైలు కింద పడి టెన్త్ విద్యార్థి ఆత్మహత్య..

రైలు కింద పడి టెన్త్ విద్యార్థి ఆత్మహత్య..

స్పాట్ వాయిస్, కాజీపేట: చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలు కిందపడి టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి లోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి.. శుక్రవారం ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిo ది. అలాగే 

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేశారు. విద్యార్థి స్వగ్రామం జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments