Thursday, April 17, 2025
Homeతెలంగాణపలువురు ఐఏఎస్​ అధికారుల బదిలీ

పలువురు ఐఏఎస్​ అధికారుల బదిలీ

స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్ట్రంలో ఐఏఎస్​అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ సీఎస్​శాంతికుమారి ఆదేశాలిచ్చారు. ఇందులో పలువురికి స్థానచలనం కల్పించగా.. మరికొందరికి పోస్టింగ్స్ కట్టబెట్టారు. మొత్తం తొమ్మిది మంది అధికారులకు గాను ఆరుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఇంకో ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లకు కూడా పోస్టింగ్స్ కేటాయించారు.

ఐఏఎస్ పేరు పాత స్థానం కొత్త స్థానం
* కె.సురేంద్రమోహన్ ప్రభుత్వ కార్యదర్శి, గనులు, భూగర్భజల శాఖ పూర్తి బాధ్యతలు
* తఫ్సీర్ ఇక్బాల్(ఐపీఎస్) ప్రత్యేక కార్యదర్శి, మైనార్టీ సంక్షేమం మైనార్టీ విద్యాసంస్థల కార్యదర్శి
* టి.వినయ్ కృష్ణారెడ్డి జాయింట్ సెక్రటరీ, హెచ్​ఎం​ఎఫ్ డబ్ల్యూ కమిషనర్ ఆర్​అండ్​ఆర్, ఎల్​ఏ
* ఆయేషా మస్రత్ ఖానం మైనార్టీ విద్యాసంస్థల కార్యదర్శి జీఎడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)
* ఎస్.కె.యాస్మిన్ బాషా డైరెక్టర్, హార్టికల్చర్-సెరికల్చర్ మైనార్టీ సంక్షేమ డైరెక్టర్
* ఎ.నిర్మల కాంతి వెస్లీ డైరెక్టర్ డబ్ల్యూసీడీ వీసీ, ఎండీ – తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్
* పి.శ్రీజ అడిషనల్ కలెక్టర్(ఎల్.బి.) ములుగు అడిషనల్ కలెక్టర్(ఎల్.బి.) ఖమ్మం

RELATED ARTICLES

Most Popular

Recent Comments