Wednesday, May 21, 2025
Homeక్రైమ్బైక్ ను ఢీకొన్న ఆర్డీవో వాహనం

బైక్ ను ఢీకొన్న ఆర్డీవో వాహనం

**బైక్ ను ఢీకొన్న ఆర్డీవో వాహనం*

 *ఇద్దరి పరిస్థితి విషమం* 

భూపాలపల్లి జిల్లాలో ఘటన

స్పాట్ వాయిస్   భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల – భూపాల పల్లి జాతీయ రహదారి కొంపల్లి క్రాస్ వద్ద మంగళ వారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ వైపు నుండి భూపాలపల్లి వైపు వస్తున్న భూపాలపల్లి ఆర్డీవో వాహనం ద్విచక్ర వాహనా న్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వున్న పర్శ సంపత్, సడాలా ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషంగా ఉంది. క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు లు  ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments