Sunday, May 25, 2025
Homeలేటెస్ట్ న్యూస్మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి

మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి

మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి

మహిళను పరీక్షించిన డాక్టర్ టి. రాజయ్య

స్పాట్ వాయిస్, కాజీపేట: స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. శనివారం రాత్రి కాజీపేట మండలం మడికొండ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో కారును డ్రైవర్ నడిపినట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ అనంతరం డాక్టర్ రాజయ్య కారు దిగి మహిళను పరీక్షించాడని స్థానికులు చెబుతున్నారు. కాగా, కారును కాజీపేట బాపూజీనగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే వదిలివెళ్లిపోయాడని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments