Saturday, April 19, 2025
Homeతెలంగాణఎస్సై మరణవార్త విని మేనత్త మృతి..

ఎస్సై మరణవార్త విని మేనత్త మృతి..

ఎస్సై మరణవార్త విని మేనత్త మృతి

స్పాట్ వాయిస్ నర్సంపేట, దుగ్గొండి:అశ్వరావుపేట పేట ఎస్సై శ్రీనివాస్ మరణవార్త విని ఆయన మేనత్త దార రాజమ్మ (66) మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. దుగ్గొండి మండలం నచినపల్లి గ్రామానికి చెందిన దార రాజమ్మ కు ఎస్సై శ్రీనివాస్ మేనల్లుడు (సోదరుడికి కుమారుడు). ఎస్సై హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడన్న విషయం తెలియగానే ఆమె గుండెపోటుతో కుప్పకూలి పోయింది. ఆమె మరణం విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతదేహానికి నివాళులార్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments