Sunday, April 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్మేడారం వెళుతున్న ఆటో బోల్తా..

మేడారం వెళుతున్న ఆటో బోల్తా..

మేడారం వెళుతున్న ఆటో బోల్తా..

భక్తులకు తీవ్ర గాయాలు 

స్పాట్ వాయిస్, మేడారం : సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ సమీపంలోని మూడు చింతల వద్ద తల్లుల దర్శనానికి వెళుతున్న భక్తుల ఆటో బోల్తా పడింది. దీనితో  భక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మేడారం ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments