Tuesday, May 20, 2025
Homeతెలంగాణభూపాల‌ప‌ల్లి జిల్లాలో కరోనా కలకలం 

భూపాల‌ప‌ల్లి జిల్లాలో కరోనా కలకలం 

భూపాల‌ప‌ల్లి జిల్లాలో కరోనా కలకలం 

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి పాజిటివ్

స్పాట్ వాయిస్, గణపురం : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు క‌రోనా బారిన ప‌డ్డారు. మొద‌ట ఆ కుటుంబంలోని వృద్ధురాలికి కొవిడ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఆ కుటుంబంలోని మిగ‌తా న‌లుగురు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. ఆ న‌లుగురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఐదుగురిని ఇంట్లోనే అధికారులు ఐసోలేష‌న్‌లో ఉంచారు. క‌రోనా బారిన ప‌డ్డ ఐదుగురి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని డీఎంహెచ్‌వో మ‌ధుసూద‌న్ వెల్ల‌డించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments