Sunday, May 25, 2025
Homeతెలంగాణతాటికొండకు, ముత్తిరెడ్డికి కార్పొరేషన్లు.

తాటికొండకు, ముత్తిరెడ్డికి కార్పొరేషన్లు.

తాటికొండకు, ముత్తిరెడ్డికి కార్పొరేషన్లు..

సీఎం కెసిఆర్ నిర్ణయం 

స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయం మేరకు.. తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్ గుప్తా, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నందికంటి శ్రీధర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments